ఉడికించిన ఆలుగడ్డ ముక్కను పైన కడితే గవదబిళ్ళలు కరిగిపోతయ్.
Wednesday, 3 September 2014
Tuesday, 26 August 2014
గుండెరోగాలకు శొంఠికషాయం:
Published :
Tuesday, August 26, 2014
శొంఠి కషాయం రెండుపూటలా పావు కప్పు తాగుతుంటే గుండెరోగాలు హరిస్తయ్.
కడుపులో మంట, వికారాలకు :
Published :
Tuesday, August 26, 2014
కొత్తిమీర పచ్చి ఆకులను 5-10 గ్రాములు రోజూ తింటుంటే జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యం బాగుపడుతుంది. దీనిని కషాయంగా గాని, పచ్చిదిగాని నిత్యం వాడుతుంటే సామాన్య రుగ్మతలు ఉదరవ్యాధులు హరించిపోతయ్.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
చంటి బిడ్డల - వణుకు రోగానికి :
Published :
Tuesday, August 26, 2014
ఏదైనా జబ్బు చేసినప్పుడు గానీ కారణం తెలియకుండా కూడా ఒక్కోసారి చిన్నబిడ్డల కండరాలు వణకటం లేక ముడుచుకోవడం జరిగినప్పుడు వెంటనే ఉల్లిపాయను ముక్కగా కోసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించాలి. అలా చేస్తే త్వరగా మామూలు స్థితికి వస్తారు. ఈ విషయం చాలమందికి అనుభవంలో తెలిసిన విషయమే. ఉల్లిపాయను కోసిన వైపున బాగా వాసన ఘాటుగా వస్తుంది. కాబట్టి ఆ వాసన చూపిస్తే ఫలితం ఉంటుంది.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
Thursday, 31 July 2014
స్త్రీలు పసుపును ఒంటికి ఎందుకు రాయాలి ?
Published :
Thursday, July 31, 2014
స్త్రీలు పసుపు కొ్మ్మును నీటితో సాది ఆ గంధాన్ని గానీ లేక పసుపు పొడి కలిపిన సున్నిపిండీ కూడా వాడటం అందరకూ తెలుసు. ఇలా చేయడం వల్ల స్త్రీలకు కేవలం సౌభాగ్యం అని మాత్రమే అర్ధం కాదు, పసుపు వాడకం వల్ల చర్మవ్యాధులు, శీతవ్యాధులు, ఉష్ణవ్యాధులు, పాదాల పగుళ్ళు ఇలాంటివి రాకుండా కాపాడబడతారు.
బాలెంతలకు కొన్ని రోజులపాటు శరీరం శీతలం కమ్మకుండా కాపాడబడటం కోసం, పసుపును నలుగుపిండితో కలిపి ఒంటికి రాయటం, పసుపు కలిపిన నీటితో స్నానం చేయించడం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఆచరిస్తున్నారు.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
పిల్లల ఉదర వ్యాధులకు :
Published :
Thursday, July 31, 2014
నల్ల ఉప్పు, సోంపు గింజలు సమంగా తేసుకొని మెత్తగా దంచి నిలవచేసుకొని, రోజూ రెండుపూటల ఒక గ్రాముపొడి గోరువెచ్చని నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల ఉదర సంబంధమైన నొప్పులు, శూలలు, అజీర్ణం మలబద్ధకం హరించిపోతయ్.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
దద్దుర్లకు :
Published :
Thursday, July 31, 2014
బెల్లం, వాము సమభాగాలుగా కలిపి దంచి, రేగిపండ్లంత మాత్రలు చేసి నిలువ వుంచుకుని పూటకు ఒక మాత్ర చొప్పున రెండు లేక మూడు పూటలా ఆవనూనెలో ముంచుకొని తింటూ వుంటే దద్దుర్లు హరించిపోతయ్
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
Subscribe to:
Posts (Atom)
About Me
Categories
- ఆడ వారికి (3)
- ఆనెలు (1)
- ఆయాసం (1)
- ఉదర వ్యాధులు (1)
- ఉదరవ్యాధులు (1)
- ఉబ్బసం (1)
- ఉబ్బు వ్యాధులు (1)
- ఎముకలు విరిగిన సమస్యలు (1)
- కంటి సమస్యలు (6)
- కడుపు నెప్పి (2)
- కామెర్ల వ్యాధి (1)
- కాలిన గాయాలకు (2)
- కాలేయ (లివర్) సమస్యలకు (1)
- గవద బిళ్ళలు (1)
- గుండె జబ్బులకు (1)
- చర్మ వ్యాధులు (17)
- చిట్టిచిట్కాలు (2)
- చుండ్రుకు (2)
- చెవి సమస్యలు (5)
- జలుబు (3)
- జుట్టు సమస్యలు (11)
- జ్వరం (1)
- టాన్సిల్స్ కు : (2)
- తల నొప్పి (2)
- తెలుగు భాష తీపి (6)
- తెలుసుకుందాం (70)
- తెలుసుకుందాం.. (15)
- దగ్గు (3)
- దురదలు (2)
- దెబ్బలకు (1)
- నా అలోచనలకు రెక్కలొచ్చాయ్ (5)
- నా గురువు గారు.. (1)
- నిద్రలేమికి (1)
- నోటి దుర్గంధం / నోటి వ్యాధులు (6)
- పక్షవాతం: (1)
- పిల్లలకు (18)
- ప్లీహ వ్యాధులు (2)
- ఫాండురోగం (1)
- బహిష్టు సమస్యలు (3)
- బెణుకులు / నొప్పులు (1)
- మడిమశూలకు (1)
- మరిన్ని.. (2)
- మల బద్ధకం (2)
- మూత్ర / మూత్రపిండాల సమస్యలు (5)
- మొటిమలు (2)
- మొలలు (5)
- రామాయణ ప్రశ్నలు (1)
- రేచీకటి (1)
- వాంతులకు (2)
- విరేచనములు (6)
- వ్రణాలు / పుండ్లు (2)